- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Breaking: సీబీఐ విచారణకు మరోసారి కడప ఎంపీ అవినాశ్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు మరోసారి హాజరుకానున్నారు. వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో ఆయనను ఇప్పటికే సీబీఐ ఓసారి విచారించింది. ఎప్పుడు పిలిచినా మళ్లీ రావాలని సూచించింది. తాజాగా మరోసారి విచారించేందుకు ఎంపీ అవినాశ్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న విచారణకు హాజరుకావాలని వాట్సాప్ ద్వారా అవినాశ్ ఫోన్కు నోటీసులు పంపింది. ఈ మేరకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి అవినాశ్ రెడ్డి వెళ్లనున్నారు.
కాగా తెలంగాణ సీబీఐకు వివేకా కేసు బదిలీ అయినప్పటి నుంచి విచారణలో వేగం పుంజుకుంది. ముగ్గురు నిందితులను ఇప్పటికే అధికారులు విచారించారు. అంతేకాదు వారిని హైదరాబాద్ చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో మరోసారి అవినాశ్ రెడ్డికి నోటీసులివ్వడంతో ఆయన అనుచరుల్లో ఉత్కంఠ నెలకొంది.
Also Read...
Vallabhaneni Vamsi: చంద్రబాబు పెద్ద సైకో.. లోకేశ్ పిల్ల సైకో..!